నాతో మాట్లాడు ప్రభువా - నీవే మాట్లాడుమయ్యా
naatoo maattlaaddu prabhuvaa - niivee maattlaaddumayyaa
పల్లవి
అ.ప: నీవు పలికితే నాకు మేలయా - నీదర్శనమే నాకు చాలయా
1వ చరణం
నీవాక్యమే నన్ను బ్రతికించేది - నా భాధలలో నెమ్మదినిచ్చేది "నీవు"
2వ చరణం
నీవాక్యమే స్వస్ధత కలిగించేది - నా వేదనలో ఆదరణిచ్చేది "నీవు”
3వ చరణం
నీవాక్యమే నన్ను నడిపించేది - నా మార్గములో వెలుతురునిచ్చేది “నీవు"